భోపాల్ : ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడేకొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. భోపాల్లో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ, తన ప్రత్యర్థి ప్రగ్యా ఠాకూర్పై విమర్శల పదును పెంచారు. ప్రతిపక్షాల తీరును కడిగిపారేశారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DDP3yG
మసూద్ అజహర్ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!
Related Posts:
మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజర… Read More
ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదుఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగ… Read More
వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సం… Read More
గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బందికి తప్పని లైంగిక వేధింపులుకృష్ణా : ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని తోబుట్టువులా చూసుకోవాల్సిన అతడు .. లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా సిబ్బందినే గాక .. మహిళ స్వీపర్లకు ఫోన్ చేసి తి… Read More
ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. … Read More
0 comments:
Post a Comment