ముంబై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో దాదాపు 28 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదైనాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలా 19 వేలకు పైగా పెరిగిపోయాయి. కరోనా కాటుకు మహాకాష్ట్రాలో 28, 734 మంది బలైనారు. ఇదే సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKyWsF
Wednesday, July 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment