అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజు రోజుకు మరింతగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6045 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 65 మరణాలు సంభవించాయి. కాగా, బుధవారం కొత్తగా 6494 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా, నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyleTQ
ఏపీలో కరోనా కల్లోలం: భారీగా కొత్త కేసులు, 64వేలకు పైగా, ఒక్కరోజే 65 మరణాలు
Related Posts:
అర్ధరాత్రి 2గంటలకు... ఆ 2 గ్రామాలతో హైదరాబాద్ పోలీసుల యుద్దం.. సినిమాను తలపించిన సీన్..ఓఎల్ఎక్స్ ప్రకటనలతో గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్న రాజస్తాన్ భరత్పూర్ సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు హైదరాబాద్ పోలీసు… Read More
Bigg Boss Telugu:మోనాల్ మళ్లీ సేఫ్.. ఈక్వేషన్ మారితే ఎలిమినేట్ అయ్యేది అతనే..!నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్బాస్ తెలుగు షో క్రమంగా ఆడియెన్స్ను అట్రాక్ట్ చేస్తోంది. షో ప్రారంభమైన తొలినాళ్లలో పేలవంగా సాగిన ఈ రియాల్టీ షో… Read More
టర్కీ ‘అగ్రరాజ్యం’ కావాలనుకుంటోందా... అమెరికా ఎన్నికలపై ఆ దేశం ఆసక్తి చూపడానికి అదే కారణమాఅమెరికా ఎన్నికలవైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అయితే, టర్కీ మాత్రం మరింత జాగ్రత్తగా ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఒకవైపు తమ ప్రాబల్యాన… Read More
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్... కల్వకుర్తి పంప్ హౌస్ సందర్శనను అడ్డుకున్న పోలీసులు...శుక్రవారం(అక్టోబర్ 16) చోటు చేసుకున్న ప్రమాదానికి కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ నీట మునగడంతో శనివారం కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును సందర్శించేందుకు బయల… Read More
భర్తతో విడిపోయినా.. మహిళలకు అత్తవారింట్లో వుండే హక్కు .. సుప్రీం తాజా తీర్పుభర్త నుంచి విడిపోయిన మహిళలకు సుప్రీం ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. భర్త నుంచి విడిపోయిన మహిళలు అత్త వారింట్లో ఉండడానికి అన్ని హక్కులను కలిగి ఉన్… Read More
0 comments:
Post a Comment