Wednesday, July 22, 2020

ఏపీలో కరోనా కల్లోలం: భారీగా కొత్త కేసులు, 64వేలకు పైగా, ఒక్కరోజే 65 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజు రోజుకు మరింతగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6045 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 65 మరణాలు సంభవించాయి. కాగా, బుధవారం కొత్తగా 6494 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా, నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyleTQ

0 comments:

Post a Comment