Monday, July 27, 2020

సిగ్గుతో తలదించుకుంటున్నా.. మరీ అంబులెన్సులు ఎందుకు..? రఘురామ హాట్ కామెంట్స్

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి కరోనా బాధితుడి గోస గురించి ప్రస్తావించారు. ఎంపీ సొంత ఊరిలో కరోనా బాధితుడిని ఇటీవల చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకొచ్చారు. ఈ ఘటనతో సిగ్గు పడుతున్నానని పేర్కొన్నారు. తన సొంతూరిలో జరిగిన ఇన్సిడెంట్‌ తనను తలదించుకునేలా చేసిందన్నారు. ఇటీవలే ప్రారంభించిన అంబులెన్సులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EfTqmK

Related Posts:

0 comments:

Post a Comment