న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం, ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, చెబుతున్న దాంట్లో స్పష్టత లేదని మొదటి నుంచి తాను చెబుతున్నానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కచ్చితంగా చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని ఆ విషయం తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు రాహుల్ గాంధీ. తన భవిష్యత్తు భూస్తాపితం అయినా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30JpA1u
భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి .. అబద్దం చెప్పాల్సిన అవసరంలేదు: రాహుల్
Related Posts:
SECLలో ఉద్యోగాలు: 8వ తరగతి పాసైతే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండిసౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 357 డంపర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయ… Read More
సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ఫేస్ బుక్ - బీజేపీ ఉదంతానికి సంబంధించి మరికొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఎదుగుదలలో, నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో సోషల్ మీడియా దిగ్గజ స… Read More
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా: భారత్తో సరైన సరిహద్దులు లేవట, నీతులు చెబుతూనే...బీజింగ్: సామ్రాజ్యవాదంతో పొరుగుదేశాలను కబలిస్తున్న డ్రాగన్ దేశం మరోసారి తన దుర్భుద్ధిని మరోసారి చాటుకుంది. భారత్-చైనా సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించ… Read More
blackmail: భార్య నగ్న వీడియోలు వేలం, రెండో భర్తకు అర్దకేజీ నగలు, రూ. 20 లక్షలు, ఫ్యామిలీ !విజయవాడ/ నెల్లూరు/ చెన్నై: మొదటి భర్త మోసం చేశాడని భార్య అతనికి దూరం అయ్యింది. మహిళ దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న శ్రీ… Read More
చైనా ఆహార సంక్షోభానికి ఇండియాతో సరిహద్దు ఉద్రిక్తతలకు లింక్ .. ఇంట్రెస్టింగ్ కదూ !!చైనా ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇదే విషయాన్ని దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భారత్ తో చైనా కయ్యానికి… Read More
0 comments:
Post a Comment