మాజీమంత్రి కొల్లు రవీంద్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బీసీ నేతపై కుట్ర పన్ని, హత్య కేసులో ఇరికించారని మండిపడ్డారు. వాస్తవానికి కొల్లు రవీంద్రకు మోకా భాస్కరరావు హత్య కేసులో సంబంధం లేదు అని అధికారులే చెబుతున్నారని దేవినేని ఉమా అన్నారు. కొల్లు రవీంద్ర గోడ దూకి పారిపోయారని అసత్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31QoZxu
మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, గోడ దూకారని అసత్య ప్రచారం: దేవినేని ఉమా ఫైర్
Related Posts:
ఢిల్లీ ఎన్నికలలో ఆ పని చెయ్యండి చాలు ... అమిత్ షాకు కౌంటర్ వేసిన ప్రశాంత్ కిషోర్కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు జేడీయూ నేత కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో కౌంటర్ వేశ… Read More
150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్… Read More
మరో ఘోర ప్రమాదం: పర్వత శ్రేణులపై కుప్పకూలి.. పేలిపోయిన విమానం..!కాబూల్: అమెరికాలోని లాస్ఏంజిలిస్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ స్టార్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు కోబె బ్రియాంట్, ఆయన కుమార్తె … Read More
టైముంటే చదవాలా? ఇంట్రెస్ట్ లేదు.. గిఫ్టును తిప్పిపంపిన ప్రధాని మోదీ.. ఇప్పుడేం చేద్దాం?రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పంపిన స్పెషల్ గిఫ్టును ప్రధాని నరేంద్ర మోదీ తిప్పిపంపారు. అమెజాన్ ద్వారా 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానం… Read More
రావణాసురుడు రామాయణం చెప్పినట్టు..కూచిపూడి నాట్యకారిణిలా జగన్ తీరు:నిమ్మల రామానాయుడుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .జగన్ విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.… Read More
0 comments:
Post a Comment