Monday, July 6, 2020

మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, గోడ దూకారని అసత్య ప్రచారం: దేవినేని ఉమా ఫైర్

మాజీమంత్రి కొల్లు రవీంద్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బీసీ నేతపై కుట్ర పన్ని, హత్య కేసులో ఇరికించారని మండిపడ్డారు. వాస్తవానికి కొల్లు రవీంద్రకు మోకా భాస్కరరావు హత్య కేసులో సంబంధం లేదు అని అధికారులే చెబుతున్నారని దేవినేని ఉమా అన్నారు. కొల్లు రవీంద్ర గోడ దూకి పారిపోయారని అసత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31QoZxu

Related Posts:

0 comments:

Post a Comment