Monday, July 6, 2020

చీఫ్ సెక్రటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు .. రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ కు రావాలని చీఫ్ సెక్రటరీ కి, హెల్త్ సెక్రెటరీ కి రాజ్ భవన్ నుండి సమాచారం పంపించారు. అయితే తాము

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGeTUY

Related Posts:

0 comments:

Post a Comment