తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ కు రావాలని చీఫ్ సెక్రటరీ కి, హెల్త్ సెక్రెటరీ కి రాజ్ భవన్ నుండి సమాచారం పంపించారు. అయితే తాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGeTUY
చీఫ్ సెక్రటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు .. రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబు
Related Posts:
పోలింగ్ దశలు ఆరంభమైన కొద్దీ..: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ రేట్లివీ..న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వాటి రేట్లు తగ్గడం అయిదు రోజుల్లో ఇది మూడోస… Read More
Illegal affair: ఆంటీ కోసం వెళితే పక్కలో పక్కింటి ఆంటి, గ్రహాలు రివర్స్, దెబ్బకు క్లోజ్!చెన్నై/ మదురై/ నాగర్ కోవిల్: ఆంటీని చూసి మనసుపారేసుకున్న యువకుడు ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని కలలుకన్నాడు. ఏదో ఒకరకంగా ఆంటీకి వలవేసిన ఆ యువకుడు ఎగిరిగంతేశాడ… Read More
ఫైనాన్షియర్లందరూ బీజేపీలోకి: టీడీపీకి నిధుల కొరత: తిరుపతి ఖర్చెవరు భరిస్తారట?తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వ్యవహారం.. తెలుగుదేశం పార్టీలో కొత్త సమస్యలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవంక- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార… Read More
దారుణం.. చిమ్మ చీకట్లో పొలంలో ఒంటరిగా కరోనా పేషెంట్... గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో...కరోనా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదని అధికార యంత్రాంగం ఎంతలా మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ సోకినవారి పట్… Read More
అనుమానమే నిజమైంది.. ఆ ఫోటోల్లో ఉన్నది తమవాడేనని తెలిసి.. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఊహించని ప్రమాదంఅది పెద్దపల్లి రైల్వే స్టేషన్... సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు... రైలు కదిలేందుకు చాలా సమయం పట్… Read More
0 comments:
Post a Comment