తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ కు రావాలని చీఫ్ సెక్రటరీ కి, హెల్త్ సెక్రెటరీ కి రాజ్ భవన్ నుండి సమాచారం పంపించారు. అయితే తాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGeTUY
చీఫ్ సెక్రటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు .. రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబు
Related Posts:
లాక్ డౌన్ పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా.. దీదీ నిర్ణయం దేనికి సంకేతం..భారత్లో లాక్ డౌన్ 2.0 గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో సహజంగానే దీన్ని ఇంకా పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్ర… Read More
అంతా కిరణ్ బేడీనే చేస్తున్నారు!: అసెంబ్లీలో వైద్య మంత్రి నల్లచొక్కాతో ధర్నాపుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించక… Read More
అమిత్ షా భావోద్వేగం..! ఇర్ఫాన్ వంటి వ్యక్తిని కోల్పోవడం శోచనీయమన్న హోంమంత్రి..!!ఢిల్లీ/హైదరాబాద్ : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లోనే… Read More
Lockdown: హెలిప్యాడ్ లో ఆర్మీ VS పోలీస్, మాకు రూల్స్ తెలుసు, పెద్దలు ఎంట్రీ, నిన్న సచిన్, నేడు ?బెంగళూరు/ ఉడిపి: కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ విషయంలో పోలీసులు VS ఆర్మీ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. ఉడిపి హెలిప్యాడ్ లో పోలీసులు, ఆర్మీ సిబ్బంది గొ… Read More
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖకరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వలస జీవులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద… Read More
0 comments:
Post a Comment