బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న శ్రీ ఆంజనేయస్వామి భక్తలు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు మార్గం ఏర్పాటు చెయ్యడానికి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GtL4WF
150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !
Related Posts:
తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!ఆగ్రా: కుటుంబ సమస్యలు, భార్య అక్రమ సంబంధం సాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు భర్త. భార్యతో గొడవ పెట్టుకున్న భర్త ఆమె తల, మొండెం వేరు చేసి ఐదు కిలో మీట… Read More
మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి: భయపడను..గొడవపడదాం అంటే రెఢీ : సీఎం జగన్ పై పవన్ ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్రంగా మండిపడ్డారు. తన పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సీఎం తాను వైసీపీ నేతను కాదని..రాష్ట్ర ముఖ్యమంత్… Read More
లాంగ్ మార్చ్ చేసినా ప్రభుత్వం దిగి రాలేదు: జగన్ సర్కార్ పై గవర్నర్ కు పవన్ కల్యాణ్ ఫిర్యాదువిజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత వ్యవహారం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల తీవ్రత పంచా… Read More
బీజేపీకి రూ. 700 కోట్ల విరాళాలు: ఆ ఒక్క సంస్థ నుంచే భారీగా..న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంస్థల నుంచి భారీగా విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో అధికార భారతీయ జనతా … Read More
మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు: లా క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేయండిమధ్య ప్రదేశ్ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయను… Read More
0 comments:
Post a Comment