బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న శ్రీ ఆంజనేయస్వామి భక్తలు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు మార్గం ఏర్పాటు చెయ్యడానికి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GtL4WF
150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !
Related Posts:
మోదీ హైదరాబాద్ టూర్ : స్థానిక ఎంపీకే సమాచారం ఇవ్వరా.. రేవంత్ రెడ్డి ఫైర్...ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తనకెలాంటి సమాచారం లేదన్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం,సమాచారం లేకపోవడం శ… Read More
నివర్ తుపాను ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే- చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో..తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష… Read More
ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడే .. ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు చెప్తుందిదేఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనల పర్వం ఆపేది లేదంటూ త… Read More
Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!చెన్నై/ మదురై: పోలీస్ ఇన్స్ పెక్టర్ అనితా, అనితా పేరు ఇప్పుడు ఓ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసు అధికారి ఉద్యోగం చూస్తున్న అనితాకు ఎవరైనా చిక్క… Read More
యూపీలో అమల్లోకి వచ్చిన లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం- దేశంలోనే తొలి రాష్ట్రంగాలవ్ జిహాద్కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా అవేవీ లెక్కచేయకుండా యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార… Read More
0 comments:
Post a Comment