చిత్తూరు: కరోనా మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. అటూ ప్రజలు, ఇటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, జిల్లాలో కరోనా చికిత్స పొందుతున్న ఓ బాధితుడితో మంగళవారం పరీక్ష రాయించడం గమనార్హం. చిత్తూరు జిల్లా క్షయ విభాగంలోని ఆర్ఎన్టీసీపీ కింద కొన్ని ఉద్యోగాల కోసం గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hq5a4x
Wednesday, July 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment