న్యూఢిల్లీ/ జైపూర్/ ముంబై: సచిన్ పైలెట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్న ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లెట్ కుటుంబానికి ఈడీ అధికారులు గట్టిషాక్ ఇచ్చారు. 2007నాటి ఫర్టిలైజర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ సోదరుడికి చెందిన కంపెనీల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CtmaYZ
సీఎంకు షాక్, 2007 స్టోరీ, ఎరువుల స్కామ్ లో ఈడీ దాడులు, ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాలు
Related Posts:
చిన్నారి ప్రాణాలు తీసిన మొబైల్ ఫోన్... పేరెంట్స్ జాగ్రత్త..! ఇదొక హెచ్చరికవిశాఖపట్నం: కరోనావైరస్ నేపథ్యంలో దేశం లాక్డౌన్లో ఉంది. దీంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ప… Read More
లాక్ డౌన్ వేళ దారుణం.. 13 ఏళ్ల బాలికపై ఆరుగురి గ్యాంగ్ రేప్..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సీతాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలిక(13)పై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప… Read More
ఇది న్యూస్ రీల్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. అమెరికన్లకు అదిరిపోయే వార్త చెప్పిన పెద్దాయన..వాషింగ్టన్/హైదరాబాద్ : అమెరికా వణికిపోతోంది.. అమెరికన్లు గజగజలాడిపోతున్నారు. ఇపుడున్న కరోనా ఉధృతికే భయబ్రాంతులకు గురవుతున్నారు. అలాంటిది ఇదేముంది.. ఇం… Read More
పాకిస్థాన్ బరితెగింపు: కరోనా రోగులను భారత్లోకి పంపిస్తోంది!శ్రీనగర్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనావైరస్ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్థాన్ మాత్రం ఆ మహమ్మారిని కూడా ఉగ్రవాదానికి ఉపయోగించుకు… Read More
షాకింగ్ డేటా.. లాక్ డౌన్లో మహిళలపై గృహ హింస ఎంతలా పెరిగిందంటే..లాక్ డౌన్ పీరియడ్లో మహిళలపై గృహ హింస పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పంజాబ్ తమ … Read More
0 comments:
Post a Comment