Wednesday, July 22, 2020

వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురే ప్రమాణం: అంబానీ ఫ్రెండ్ మిస్: ఇంటరెస్టింగ్ సీన్

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం పార్లమెంట్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా వారు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన పలువురు సీనియర్, జూనియర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hkehU8

0 comments:

Post a Comment