Saturday, April 13, 2019

ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, ? కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఓటింగ్ శాతంలో తేడాలపై బీజేపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన తేడాలపై ఆయన ఆర్వోను కలిసి వివరాలు తెలుసుకున్నారు.కొద్ది సమయంలోనే ప్రకటించిన ఓటింగ్ శాతంలో తేడాలు వచ్చాయని ఎన్నికల అధికారిని ప్రశ్నించారు జంటనగరాల్లో ఓటు వేసేందుకు ఓటువేసేందుకు ముందుకు రాని పరిస్థితి తెలిసిందే ఈనేపథ్యంలోనే నిన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZBvI0

Related Posts:

0 comments:

Post a Comment