జకార్తా : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. సులావసీ ద్వీపంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా రికార్డైంది. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇండోనేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి. 6.8 తీవ్రతతో ప్రకంపనాలు ఇండోనేషియా, అక్కడి ద్వీపాల్లో భూమి సాధారణంగా కంపిస్తోంది. అయితే 6.8 అంటే భూకంప తీవ్రత ఎక్కువ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyNhFe
సులావసీ ద్వీపంలో 6.8 తీవ్రతతో భూకంపం
Related Posts:
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే పేరు ఖరారు!: డిప్యూటీ సీఎంల రేసులు వీరేముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు బుధవారం బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన… Read More
పరీక్ష రాయకుండానే ఫెయిలయిన ఫడ్నవీస్..! మూడు రోజుల్లో కుప్పకూలిన మహా సర్కార్..!!ముంబాయి/హైదరాబాద్ : పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయినట్టు తయారయ్యింది ఫడ్నవీస్ పరిస్థితి. బల నిరూపణ జరగక ముందే పరిణామాలను ఊహించి ప్రభుత్వం నుండి బీజేపి తప… Read More
బీజేపీ ఎమ్మెల్యేకు దక్కిన ప్రొటెం స్పీకర్ ఛాన్స్..!ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు కాళిదాస… Read More
సిగ్గు సిగ్గు.. డ్యాన్స్ చెయ్యలేని డ్యాన్సర్లు.. మహా హైడ్రామా పై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్మహారాష్ట్రలో బలపరీక్షకు వెళ్ళకముందే బిజెపి చతికిలపడింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేసి చేతులెత్తేశారు. ఈరోజు ఉదయం సుప్రీ… Read More
3రోజుల 8 గంటల సీఎంగా ఫడ్నవీస్: మూడురోజుల ముఖ్యమంత్రుల జాబితా ఇదే..!ఒక్క రాత్రిలో మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తీసుకున్నాయి. కొన్ని గంటల్లో అదే రాజకీయాలు తిరిగి యూటర్న్ తీసుకున్నాయి. గంట గంటకు మహారాష్ట్ర రాజకీయాల్లో మా… Read More
0 comments:
Post a Comment