జకార్తా : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. సులావసీ ద్వీపంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా రికార్డైంది. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇండోనేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి. 6.8 తీవ్రతతో ప్రకంపనాలు ఇండోనేషియా, అక్కడి ద్వీపాల్లో భూమి సాధారణంగా కంపిస్తోంది. అయితే 6.8 అంటే భూకంప తీవ్రత ఎక్కువ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyNhFe
సులావసీ ద్వీపంలో 6.8 తీవ్రతతో భూకంపం
Related Posts:
సీఎం యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటుకు డేట్ ఫిక్స్, ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్ !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొదటి వ… Read More
అక్కాచెళ్లెళ్లకు కానుక.. బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రక్షాబంధన్ స్పెషల్..!ఢిల్లీ : అనుబంధాలకు, ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములు, అక్కాచెళ్లెల్ల మధ్య వెల్లివిరిసే బంధం. అన్న… Read More
ఫ్లైయింగ్ కిస్, డిఫరెంట్ యాంగిల్స్తో వెకిలీ చేష్టలు.. యువకుడికి కోర్టు శిక్ష...చండీగఢ్ : అమ్మాయిలనే కాదు వివాహితలను కూడా వదలడం లేదు కొందరు మృగాళ్లు. వారిని చూడగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. వెకిలి చేష్టలతో వింతగా ప్రవర్తిస్తు… Read More
కాలేజీ కంప్యూటర్లలో వైరస్ ఎక్కించాడట: చిత్తూరు కుర్రాడికి అమెరికాలో జైలు..కళ్లు తిరిగే జరిమానా!చిత్తూరు: ఉన్నత విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడొకరు తుంటరి పని చేశాడు. దీని ఫలితం- ఆయన కేరీర్ నాశనమైంది… Read More
భారత్ చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు..వాటిని అడ్డుకుంటాం: ట్రంప్వాషింగ్టన్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అగ్రదేశపు అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్… Read More
0 comments:
Post a Comment