ఢిల్లీ : ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మోడీ బయోపిక్ విడుదలకు నిరాకరించిన ఎన్నికల కమిషన్.. తాజాగా నమో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించింది. మహిళలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ఓటు వేయాలంటే బుర్ఖా తీయాల్సిందే..! నమో టీవీలో ప్రసారమయ్యే రాజకీయ ప్రసంగాలు, పొలిటికల్ యాడ్స్కు సంబంధించి ఈసీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uXEqSI
బీజేపీకి మరో షాక్! నమో టీవీలో రాజకీయ ప్రసారాలకు ఈసీ బ్రేక్!
Related Posts:
కాచుకొని కూర్చొన్న తాలిబాన్లు.. నేటితో ముగియనున్న అమెరికా గడువుఆప్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 31వ తేదీన తమ బలగాలు వెనక్కి వెళతాయని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాకెట్ ల… Read More
అంజన్ కుమార్ యాదవ్కు కరోనా పాజిటివ్: అపోలోలో వెంటిలేటర్పై చికిత్సహైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మూడు చింతల… Read More
భారీగా ఐఏఎస్ బదిలీలు: సిరిసిల్ల కలెక్టర్ కూడా.. కారణం ఇదేనా..?తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఏఎస్ లను బది… Read More
జంట జలశయాలకు పోటెత్తిన వరద, కేసీఆర్ పూడికతీసిన చెరువుకు జలకళవర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో గల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిం… Read More
ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు- చుట్టూ ఫైటర్లు-మధ్యలో టీవీ యాంకర్- ఏం చెప్పించారో తెలుసా ?ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన అంతరించి తాలిబన్ల పాలన మొదలయ్యాక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్ఘనిస్తాన్ లో ఆంక్షలు… Read More
0 comments:
Post a Comment