Monday, July 6, 2020

దారుణం... ఉద్యోగి మర్మాంగాలపై శానిటైజర్ చల్లిన యజమాని...

మహారాష్ట్రలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగిపై యజమాని దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు,అతని మర్మాంగాలపై శానిటైజర్ చల్లాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక గురువారం(జూలై 2) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z27kAN

Related Posts:

0 comments:

Post a Comment