న్యూఢిల్లీ: భారత దేశం 73వ స్వాతంత్ర దినోత్సవంను ఆగష్టు 15న జరుపుకోనుంది. ఏటా ఆగష్టు 15వ తేదీన దేశం ఘనంగా స్వాంతంత్ర్య వేడుకలను నిర్వహిస్తుంది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి 1947 ఆగష్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందింది. దేశం తెల్లదొరల పాలన నుంచి సొంత పాలన వైపు అడుగులు వేసిన రోజు ఇది. అంతేకాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRwm3N
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment