కరోనా కేసులకు సంబందించి దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటు కలిగిన, అతి తక్కువ టెస్టులు నిర్వహిస్తోన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రత్యేకంగా కొవిడ్-19 పేషెంట్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ‘‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)''లో సోమవారం నుంచి వైద్య సేవలు ప్రారంభం అయ్యాయి. కేసీఆర్ కు కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4MiHp
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment