Monday, July 27, 2020

వైసీపీ నేత పీవీపీకి హైకోర్టు డెడ్ లైన్ - పోలీసులకు లొంగిపోవాలని ఆదేశం - కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్

ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్, టాలీవుడ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ కీలక నేత పోట్లూరి వర ప్రసాద్(పీవీపీ)కు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఆఫీసులో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని పీవీపీ, ఆయన అనుచరులే కిడ్నాప్ చేసి, మూడు రోజులపాటు చిత్రహింసలు పెట్టారంటూ నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZR71A

Related Posts:

0 comments:

Post a Comment