Friday, August 2, 2019

చెడిపోయిన ఆహారం సర్వ్ చేసినందుకు ఆ హోటల్‌కు కోర్టు షాక్.. ఎంత చెల్లించమందంటే..?

చెన్నై: గత కొద్దిరోజులుగా ప్రముఖ హోటల్ శరవణ భవన్ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్ యాజమానికి సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడం... ఆ తర్వాత శరవణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ హోటల్ పేరు వార్తల్లో బాగా వినిపించింది. తాజాగా కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హోటల్ శరవణ పేరు వార్తల్లో నిలిచింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZraGeD

Related Posts:

0 comments:

Post a Comment