తెలంగాణకు నూతన గవర్నర్ నియామకం ఖరారైంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ప్రస్తుతం కేవలం తెలంగాణ గవర్నర్గా మాత్రమే ఉన్నారు. ఏపీకి కొత్త గవర్నర్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో..తెలంగాణకే పరిమితం అయిన నరసింహన్ను అక్కడి నుండి బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో తెలంగాణకు ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yIW4M5
తెలంగాణ గవర్నర్గా సత్యపాల్ మాలిక్..!?నరసింహన్కు కీలక బాధ్యతలు:బీజేపీ నేతల ఆలోచన ఇలా.
Related Posts:
ఎంత తోపైనా చెప్పింది చేయాల్సిందే! సీఎం జగన్ కి ఎదురు చెప్పారో! శంకరగిరి మాన్యాలే!అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు ఛీఫ్ సెక్రెటరీగా బాద్యతలు చేపట్టిన ఎల్వీ సు… Read More
కలాంకు అవమానం: తప్పు సరిదిద్దిన ఏపీ సీఎం.. రాజకీయ దుమారంతో సర్కార్ వెనక్కు!ఏపీలో ప్రతిభా పురస్కరాల పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వ అధికారులు తీసుకొన్న నిర్ణయం రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయి నిరసన వ్యక్తమవుతున్నది. సోషల… Read More
బ్యాంకులకు రూ. 7 వేల కోట్లు కుచ్చుటోపి, 169 చోట్ల సీబీఐ సోదాలు, 37 కేసులు, కథ క్లోజ్ !న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన వారి మీద సీబీఐ అధికారులు ఉక్కుపాదం మోపారు. దేశ వ్యాప్తంగా రూ. 7,000 కోట్ల ఫ్రాండ్ కేసులకు సంబంధించి సీబీఐ అధ… Read More
పులివెందులను రాజధాని చేసుకో.. మీకు కలిసివస్తుంది: సీఎం వైఎస్ జగన్పై పవన్ కళ్యాణ్ సెటైర్లుఅమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన జన… Read More
పవన్ ఎప్పుడైనా చిరంజీవి గురించి చెప్పారా: ఊపులు.. అరుపులకు ఎవరూ భయపడరు : మంత్రి కన్నబాబు..!వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్లు వదలడం లేదు.. అదే విధంగా డ్రామాల… Read More
0 comments:
Post a Comment