జమ్ము కశ్మీర్లో అమర్ నాథ్ యాత్రికులు,టూరిస్టులు ఎక్కువ రోజులు ఉండవద్దంటూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. యాత్ర స్థలాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వీలైనంత తొందరగా అమరనాథ్ యాత్రికులు దర్శనం అయిన వెంటనే తిరిగి వెళ్లిపోవాలని, నోటీసులో పేర్కోంది. మరోవైపు టూరిస్టులు కూడా వ్యాలీలో ఎక్కువ రోజులు బస చేయకూడదని జమ్మూ ప్రభుత్వం విజ్ణప్తి చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YACCeF
అమర్నాథ్ యాత్రపై రెడ్ అలర్ట్.... యాత్రికులు త్వరగా వెళ్లిపోవాలని అధికారుల ఆదేశం..!
Related Posts:
పల్నాడులో 144 సెక్షన్.. అనుమతులు లేవు : ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవ..డీజీపీ !!పల్నాడు లో హోరెత్తుతున్న రాజకీయాలు..ఛలో ఆత్మకూరు పిలుపుల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీస… Read More
హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నార… Read More
గంజాయి వినియోగంలో ఢిల్లీ టాప్...గ్రాము ధర ఎంతో తెలుసా..?న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నో ఘటనలకు వేదికగా నిలుస్తోంది. రాజకీయ వేడి, అధికారం, దీంతో పాటు ఎన్నో అంశాల్లో ఢిల్లీ ముందువరసలో ఉంటుంది. ఇక తాజాగా … Read More
ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున… Read More
ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటిని చక్కబెట్టుకున్నారు. తన నివాసంలో స్వయంగా పరిసరాలను శుభ్రం చేస… Read More
0 comments:
Post a Comment