Thursday, July 9, 2020

కేసీఆర్ కనిపించకపోతే నష్టమా... ఆగిపోయిందేంటి... భగ్గుమన్న మంత్రి తలసాని...

'వేర్ ఈజ్ కేసీఆర్..' అంటూ అటు ప్రతిపక్షాలు,ఇటు సోషల్ మీడియా గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలంతా కరోనా భయాందోళనలో ఉన్న వేళ... అందరికీ ముఖం చాటేసి ఫామ్ హౌస్‌లో ఎలా ఉంటారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z9I63I

Related Posts:

0 comments:

Post a Comment