Thursday, July 9, 2020

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ మార్పు-దూరదర్శన్ పాఠాల కొత్త టైమింగ్స్...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడంతో ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ ద్వారా పాఠాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి దూరదర్శన్ ద్వారా ప్రతీ రోజూ 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్ధులకు నిపుణులైన అధ్యాపకులతో పాఠ్యాంశాలు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XojGw

Related Posts:

0 comments:

Post a Comment