ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడంతో ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ ద్వారా పాఠాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి దూరదర్శన్ ద్వారా ప్రతీ రోజూ 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్ధులకు నిపుణులైన అధ్యాపకులతో పాఠ్యాంశాలు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XojGw
ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ మార్పు-దూరదర్శన్ పాఠాల కొత్త టైమింగ్స్...
Related Posts:
Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు... ఇంట్లోకి చొరబడి కాల్పులు..జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మంగళవారం(ఆగస్టు 17) ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేంద్రానికి హె… Read More
టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకి గుండెపోటు... ఆస్పత్రిలో చేరిక...టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(ఆగస్టు 16) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలి… Read More
ఆఫ్గన్ ప్రజలకు జో బైడెన్ బిగ్ షాక్... అమెరికా వైఖరిపై కుండబద్దలు కొట్టిన అధ్యక్షుడు..ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిన వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆఫ… Read More
Viral Video: ఆ ప్రశ్న అడగ్గానే నవ్విన తాలిబన్లు... కెమెరా ఆపేయాలని హుకుం...ఆఫ్గనిస్తాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాక మంగళవారం(ఆగస్టు 17) మొదటిసారి తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు. ఇంటా,బయటా తాము యుద్దాన్ని కోరుకోవట్ల… Read More
ఇప్పటికే కోవాగ్జిన్ రెండు డోసులు-కోవీషీల్డ్ కూడా వేయాలని కోర్టులో పిటిషన్-షాకిచ్చిన కేంద్రం...ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు రీవ్యాక్సిన్ చేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈసారి తనకు కోవీషీల్డ్ ఇవ్వాలని పిటిషన… Read More
0 comments:
Post a Comment