Thursday, July 16, 2020

ఏపీలో కొత్త జిల్లాలపై కిరికిరి.. తలోమాట.. వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..

విభజన జరిగన ఆరేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా విభజించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది. కొత్త జిల్లాలు ఎలా ఉండాలనేదానిపై ప్రధాన కార్యదర్శి నీల సాహ్ని నేతృత్వంలో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్ గా, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fD3tA9

Related Posts:

0 comments:

Post a Comment