అమేథి : పార్లమెంటరీ ఐదో విడత ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ని అమేథి నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. పలు పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూలోనే నిల్చోవాల్సిన పరిస్థితి. ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V6IA5b
యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు
Related Posts:
బెంగళూరు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ హుష్ కాకి, సిద్దరామయ్య ఆశల మీద నీళ్లు: ప్రజల విజయం, బీజేపీ !బెంగళూరు: బెంగళూరు నగరంలోని చాలుక్య సర్కిల్ నుంచి బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని హెబ్బాళ ఎస్టీమ్ మాల్ వరకు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పనులకు కర్ణా… Read More
బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.. అందుకే దాడులు..!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే బీజేపీ కార్యకర్తలపై దా… Read More
కోడెల కూతురికి ఊరట..! ఆ కేసులో అరెస్ట్ చేయొద్దంటూ కోర్ట్ ఆదేశాలు..!!అమరావతి/హైదరాబాద్ : అనుగాని చోట అదికులం అని విర్రవీగితే ఏమౌతుందే ఏపి రాజకీయాల్లో కోడెల కుటుంబమే ఉదాహరణ. ఏపీ మాజీ స్పీకర్, రాజకీయ దురంధరుడు కోడెల శి… Read More
చంద్రబాబుతో దూరం సాధ్యమేనా : బాబు రహస్య చిట్టా విప్పుతారా: సుజనా...రమేష్ బీజేపీలో ఉండగలరా.టీడీపీలో అధినేత చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ తరువాత రెండు స్థానాలు ఆ ఇద్దరివే. టీడీపీ అధినేతతో వ్యక్తిగతంగా..ఆర్దికంగా..రాజకీయంగా వారి బంధం … Read More
జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వా… Read More
0 comments:
Post a Comment