కోల్కతా: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 40వేల చేరువలో కరోనా పాజిటివ్ కేసులు: 11 మరణాలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32sp3DI
కరోనాతో మరణిస్తే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షలు: మమతా బెనర్జీ
Related Posts:
లడఖ్ లో ఉద్రిక్తత .. ఆయుధాలు,అదనపు బలగాలతో భారత్ , చైనా దేశాలుభారత్ చైనా బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లడఖ్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అటు చైనా.. ఇటు ఇండియా రెండు దేశాలు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్… Read More
అనితరసాధ్యం - తెలంగాణ రాష్ట్రండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఫేస్బుక్ను తాకిన సెగ:జుకర్బర్గ్పై ఉద్యోగుల తిరుగుబాటు: మార్క్..ఉక్కిరిబిక్కిరి: ట్రంప్ పైవాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఘర్షణల సెగ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు తాకింది. ఫేస్బుక్ ఉద్యోగులు కొందరు తమ సంస… Read More
విశాఖ గ్యాస్ లీకేజీలో కొత్త కోణం: ఎన్జీటీ నివేదిక: అవుట్ డేటెడ్ ట్యాంక్..టెంపరేచర్ సెన్సర్స్విశాఖపట్నం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఉదంతంలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి సంస్థ యాజమ… Read More
Lockdown: ఒకే ఆఫీసులో ఉద్యోగం, ప్రేమికులను కట్టేసి గ్యాంగ్ రేప్, నిలువు దోపిడి, బ్లాక్ మెయిల్ !చెన్నై/ తిరుచ్చి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు కావడంతో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఒకే కంపెనీలో ఉద్యోగం చ… Read More
0 comments:
Post a Comment