Sunday, July 26, 2020

ఏవోబీలో ఎన్‌కౌంటర్: విశాఖ మావోయిస్టు మృతి, తప్పించుకున్న అగ్రనేతలు

విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మరోసారి తుపాకీ మోతలు కలకలం సృష్టించాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా బెజ్జంగి, గుజ్జేడు ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడేవున్న మావోయిస్టులు కాల్పులకు పాల్పడటంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఘటనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ze1OK

Related Posts:

0 comments:

Post a Comment