విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మరోసారి తుపాకీ మోతలు కలకలం సృష్టించాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా బెజ్జంగి, గుజ్జేడు ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడేవున్న మావోయిస్టులు కాల్పులకు పాల్పడటంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఘటనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ze1OK
ఏవోబీలో ఎన్కౌంటర్: విశాఖ మావోయిస్టు మృతి, తప్పించుకున్న అగ్రనేతలు
Related Posts:
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 50 ఏళ్ల నాటి బాటిల్... ఇంతకీ అందులో ఏముంది...?పూర్వం రాజులకాలంలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలంటే ఆ సందేశంను ఓ కాగితం ముక్కపై రాసి పావురాలతో చేరవేసేవారు. అలాంటివి నిజంగా ఉన్నాయో లేదో తెలియదు … Read More
ఆ విషయంలో జగన్ కి ధన్యవాదాలు..! మరో సారి ట్వీటేసుకున్న లోకేష్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో మాటల యుద్దం, అసెంబ్లీ బయట ట్విట్టర్ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఏపిలో మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ యుద్దం ఇలాగే కొనసాగే… Read More
మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)ఇండోర్ : మధ్యప్రదేశ్ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. అనుమతులు లేని భవనాలపై కన్నెర్రజేస్తున్నారు. ఆ క్రమంలో కాస్ట్లీ బిల్… Read More
పోనిలే అని సాయం చేస్తే.. నీచపు బుద్ధిని ప్రదర్శించాడు.. అంకుల్ శాడిజంపై యువతి ట్వీట్ముంబై : ముంబైలో నిన్న బిల్డింగ్ కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. డోంగ్రిలోని కేశరిబాయి బిల్డింగ్ కుప్పకూలి 14 మంది చనిపోగా .. ప… Read More
టోల్ పోటు నిరంతర ప్రక్రియ.. మంచి రోడ్ల కోసమేనని సెలవిచ్చిన మంత్రిన్యూఢిల్లీ : ఫోర్ వీలర్ యాజమానులారా .. అలర్ట్, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులా, అలర్ట్, అలర్ట్, దేశంలోని జాతీయ రహదారులపై యధేచ్చగా టోల్ బాదుడు ఉంటుందట.… Read More
0 comments:
Post a Comment