పూర్వం రాజులకాలంలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలంటే ఆ సందేశంను ఓ కాగితం ముక్కపై రాసి పావురాలతో చేరవేసేవారు. అలాంటివి నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ అప్పట్లో ఉన్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. తాజాగా ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనే ఒక చోటుచేసుకుంది. అయితే సందేశంను తీసుకొచ్చింది పావురం కాదు.. ఓ గాజు బాటిల్. ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJiED7
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 50 ఏళ్ల నాటి బాటిల్... ఇంతకీ అందులో ఏముంది...?
Related Posts:
ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధ… Read More
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలలో సమస్యలు- ఆందోళనలో విద్యార్ధులు, తల్లితండ్రులు...ఏపీలో ఇంటర్ మీడియట్ ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలు విడుదల … Read More
Love marriage: నవ వధువు గర్బిణి, లాక్ డౌన్ లో పక్కాప్లాన్: కారులో కిడ్నాప్, వీళ్లేనా ? మన కులం !చెన్నై/ తిరుచ్చి: పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన యువకుడిని ధైర్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా నవదంపతులు కాపురం పెట్టారు. తమను … Read More
ఓడిపోతే ట్రంప్ దేనికైనా సిద్ధం- అప్పుడిక రంగంలోకి సైన్యం- జో బిడెన్ షాకింగ్ కామెంట్స్....ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన పోటీదారులైన రిపబ్లికన్, డెమెక్రాట్ల మధ్య వార్ ముదురుతోంది. తాజాగా డెమోక్రాట్ అభ్యర్ధిగా ఎన్ని… Read More
పంతం వీడింది.!ఆ అంశం పక్కకు వెళ్లింది.! మంత్రి వర్గ భేటీలో సీఎం జగన్ ప్రస్తావనే అందుకు నిదర్శనం.!అమరావతి/హైదరాబాద్ : చెప్తే వినక పోతే చెడిపోయి కనపడతారనే సామెత ప్రకారం ఏపి రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. ఏదైనా అంశం గురించి కొన్ని రోజులు పట్టుదలగా ఉంటా… Read More
0 comments:
Post a Comment