Tuesday, July 16, 2019

టోల్ పోటు నిరంతర ప్రక్రియ.. మంచి రోడ్ల కోసమేనని సెలవిచ్చిన మంత్రి

న్యూఢిల్లీ : ఫోర్ వీలర్ యాజమానులారా .. అలర్ట్, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులా, అలర్ట్, అలర్ట్, దేశంలోని జాతీయ రహదారులపై యధేచ్చగా టోల్ బాదుడు ఉంటుందట. టోల్ ట్యాక్స్ ఆగిపోవడం అనేది ఉండదట. ధరల్లో మాత్రం మార్పులు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సెలవిచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ .. వాహనదారులకు షాకిచ్చారు గడ్కరీ. మంచిరోడ్ల కోసమట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jLX125

Related Posts:

0 comments:

Post a Comment