న్యూఢిల్లీ : ఫోర్ వీలర్ యాజమానులారా .. అలర్ట్, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులా, అలర్ట్, అలర్ట్, దేశంలోని జాతీయ రహదారులపై యధేచ్చగా టోల్ బాదుడు ఉంటుందట. టోల్ ట్యాక్స్ ఆగిపోవడం అనేది ఉండదట. ధరల్లో మాత్రం మార్పులు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సెలవిచ్చారు. మంగళవారం పార్లమెంట్లో మాట్లాడుతూ .. వాహనదారులకు షాకిచ్చారు గడ్కరీ. మంచిరోడ్ల కోసమట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jLX125
టోల్ పోటు నిరంతర ప్రక్రియ.. మంచి రోడ్ల కోసమేనని సెలవిచ్చిన మంత్రి
Related Posts:
అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్ కళ్యాణ్విధి నిర్వహణలో మహిళ ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలపై నాన్బెయిబుల్ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యా… Read More
ఎవరి ఖాతాలో ఎంత: ప్రభుత్వం చెంతకు భారతీయుల స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలుస్విస్ బ్యాంకుల్లో భారతీయులు నిర్వహిస్తున్న ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు భారత్కు అందాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య … Read More
కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు అవమానంవిజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. దసర మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను… Read More
దుర్గామాత మండపంలో అజాన్: ఓంకారంతో పాటు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలు: కేసు నమోదుకోల్ కత: జై శ్రీరామ్ అనే నినాదం పట్ల భగ్గు మంటోన్న పశ్చిమ బెంగాల్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. తరచూ మతపరమైన సున్నిత అంశాలపై వివాదాస్పద స… Read More
ప్రధాన న్యాయమూర్తి రెండో సారి ప్రమాణ స్వీకారం: మొదటి సారి పొరపాటుగా..ఇలా..!ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం లో పొరపాటు జరిగింది. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో… Read More
0 comments:
Post a Comment