Wednesday, July 8, 2020

వైసీపీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదు .. ఇది రైతు దగా దినోత్సవం : చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం రైతులను మోసం చేసింది అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు జీరో రుణాలని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Y0H4n

Related Posts:

0 comments:

Post a Comment