తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. రెండురోజుల కిందట కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగి పడుతున్నాయి. శుక్రవారం కూడా కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. తిరుమల రెండో ఘాట్ మలుపులో మట్టి పెళ్లలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRrWss
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..వారంలో రెండోసారి
Related Posts:
జల వివాదం: కుండబద్దలు కొట్టిన కేసీఆర్-ముమ్మాటికీ అక్రమమేనని-రాజీ లేని పోరాటానికి సిద్ధం...ఆంధ్రప్రదేశ్తో నెలకొన్న జల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయల… Read More
కరోనాపై కోవాగ్జిన్ సమర్థత 77.8శాతం... మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఆసక్తికర విషయాలు...భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. డెల్టా వేరియంట్పై 63.6శాతం … Read More
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మైలార్దేవ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి … Read More
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశంబెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆ… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై తేనె టీగల దాడి... ప్రమాదమేమీ లేదన్న వైద్యులు...కరీంనగర్ జిల్లా మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై తేనెటీగలు దాడి చేశాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పర్యటిస్తున్న సమయం… Read More
0 comments:
Post a Comment