మంచిర్యాల : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు అధికారులు. అయితే టెంపరరీ స్టాఫ్తో అధికారులకు తలనొప్పి వ్యవహారాలు తప్పడం లేదు. ఒకవైపు యాక్సిడెంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు కొందరైతే.. సంస్థ పరువు తీస్తున్నవారు మరికొందరు తయారయ్యారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MSUXQw
Friday, October 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment