అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల్లో పదుల సంఖ్యకే పరిమితమైన కేసులు తాజాగా.. వేలల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ అన్ని జిల్లాల్లో అనూహ్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరిన వారి వల్ల అధిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hAIWgj
Sunday, July 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment