అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల్లో పదుల సంఖ్యకే పరిమితమైన కేసులు తాజాగా.. వేలల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ అన్ని జిల్లాల్లో అనూహ్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరిన వారి వల్ల అధిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hAIWgj
ఏపీ కరోనా హాట్స్పాట్లుగా ఆ అయిదు జిల్లాలు: సగం కేసులు అక్కడి నుంచే: తీవ్రత.. మరింత
Related Posts:
US polls: డొనాల్డ్ ట్రంప్కు ముస్లిం ఓటర్ల మద్దతు పెరిగింది కానీ, జో బైడెన్కే పట్టం కట్టారున్యూయార్క్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో అమెరికాలోని ముస్లిం ఓటర్లు డెమొక్రాటిక్ అభ… Read More
కరోనాకు బరంపురం హోటల్ కొత్త మందు- యాంటీ వైరస్ ఇడ్లీ, సమోసా- సోషల్ మీడియా ట్రోలింగ్..కరోనా నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. కరోనాకు దూరంగా ఉండేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఓ ఎత్తయితే ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు… Read More
Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !బెంగళూరు/ మంగళూరు/ కొడుగు: కరోనా వైరస్ కష్టాలను ఎదుర్కొవడానికి, లాక్ డౌన్ నష్టాలను పూడ్చుకోవడానికి కొందరు అడ్డదార్లు తొక్కుతున్నారని మరోసారి వెలుగు చూ… Read More
యూఎస్ ఎన్నికల ఫలితాల వేళ .. పారిస్ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలగిన అమెరికాఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తారన్న సంకేతాలతో డోనాల్డ్ ట్రంప్ కుట్ర జరుగుతోంది అంటూ సుప్… Read More
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ .. కరోనా కేసుల తీవ్రతపై సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలుదేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి నుండి మే వరకు కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వచ్చినా, జూన్ నుండి కాస్త తగ్గుముఖం పట్టా… Read More
0 comments:
Post a Comment