బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించిన తరువాత ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్రంలో, జిల్లాల పరిధిలో మాత్రమే సంచరించడానికి అవకాశం ఉంది. ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారుల అనుమతి కచ్చితంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xivk0M
Lockdown: ఆంధ్రా, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, ప్రయాణానికి పాస్ లేదు, బెంగళూరు: వన్ వే !
Related Posts:
అప్పటి వరకు జగన్ రెడ్డి అనే పిలుస్తా: మోదీ దగ్గరికెళ్లి హోదా అడిగే ధైర్యం లేదు: సీఎంపై పవన్ ఫైర్..!ముఖ్యమంత్రి ఇలాకా లోనే సీఎం జగన కు జనసేనాని హెచ్చరికలు చేసారు. జగన్ తాను ఉన్న హోదాకు తగినట్లుగా మాట్లాడితే..గౌరవంగా వ్యవహరిస్తే తాను గౌరవనీయులైన ముఖ్య… Read More
అయోధ్యలో కనీవినీ ఎరుగనిరీతిలో రామాలయం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు: రాజ్నాథ్ సింగ్జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఇటీవల బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడి… Read More
బహిరంగంగా ఉరితీయండి: మహిళా వైద్యురాలి ఘటనపై ఉమర్ అహ్మద్ ఇల్యాసిన్యూఢిల్లీ/హైదరాబాద్: శంషాబాద్లో అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమామ్స్ అధిపతి ఉమర్ అహ్మద్ ఇల్యాసి తీవ్రంగా స్పందించారు. ఈ … Read More
హైదరాబాద్లో ఇంటర్ యువతి అదృశ్యం: 5రోజులకు గుంటూరులో ప్రత్యక్షం, ఆమె వెంట యువకుడుహైదరాబాద్: నగరంలోని హిమాయత్నగర్ హాస్టల్ నుంచి నవంబర్ 27న అదృశ్యమైన మౌనిక అనే యువతి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. తనను ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్న… Read More
సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్వెటర్నరీ వైద్యురాలు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నా... తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించరా...? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నిం… Read More
0 comments:
Post a Comment