భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండురోజుల కిందటే ప్రకటించారు. అప్పడాలను తయారు చేయడానికి వినియోగించిన మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై చెలరేగిన దుమారం తగ్గకముందే భారతీయ జనతాపార్టీకే చెందిన సీనియర్ నేత, భోపాల్ లోక్సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYRllG
కరోనాను నిర్మూలించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగ్ ఏం చెప్పారంటే? ఆగస్టు 5 వరకు.. రోజూ అయిదుసార్లు
Related Posts:
ఆ ముగ్గురు ఉంటే పార్టీలో ఎవరు మిగలరు...రాజగోపాల్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఞంచార్జ్ కుంతియాతోపాటు, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కు లు ఉంటే పార్టీలో ఎవరు మిగ… Read More
యోగా అంటే \"బల ప్రదర్శన\" అనుకున్నారేమో.. ఎగబడి మ్యాట్లు ఎత్తుకెళ్లారు (వీడియో)హర్యానా : ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా హర్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. యోగా అంటే ఫిట్నెస్కు బదులు బలప్రదర్శన అనుకున్నారో ఏమో గానీ.. కార్యక్రమం తర… Read More
విమానం టాయ్లెట్లో దొరికిందేంటి...? ఆ విమానం టేకాఫ్ ఎందుకు ఆలస్యమైంది..?డర్బన్ : డర్బన్ నుంచి జోహాన్నెస్ బర్గ్కు బయలుదేరాల్సి ఉన్న సౌతాఫ్రికా ఎయిర్లైన్స్ విమానం ఒకటి ఆలస్యంగా బయలుదేరింది. ఈ విమానం ఆలస్యంగా బయలుదేరడానికి … Read More
అన్నదాతల ఆకలి కేకలు.. మూడేళ్లలో 12వేల ఆత్మహత్యలుముంబై : అన్నదాతలుగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని గిట్టుబాటు ధరలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక… Read More
రుతుపవనాల రాక.. హైదరాబాద్లో భారీ వర్షంహైదరాబాద్ : భానుడి ప్రతాపంతో ఉక్కపోత చుక్కలు చూపించింది. వర్షాకాలం ప్రారంభమై వారాలు దాటుతున్నా.. ఇంతవరకు వరుణి జాడ లేక రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి… Read More
0 comments:
Post a Comment