భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండురోజుల కిందటే ప్రకటించారు. అప్పడాలను తయారు చేయడానికి వినియోగించిన మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై చెలరేగిన దుమారం తగ్గకముందే భారతీయ జనతాపార్టీకే చెందిన సీనియర్ నేత, భోపాల్ లోక్సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYRllG
Sunday, July 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment