అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇవాళ ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న సందర్భంగా ధర్మవరం డిపోకు వచ్చిన ఓ వ్యక్తి అప్పుడే సిద్దం చేసి ఉంచిన ఓ బస్సు ఎక్కాడు. డ్రైవింగ్ అనుభవం కూడా ఉండటంతో దర్జాగా దాన్ని స్టార్ట్ చేశాడు. బస్సు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LN4PLx
Friday, May 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment