అమరావతి: ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసారు. తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎంపిక కావటంతో వారిద్దరి స్థానంలో తిరిగి బీసీ వర్గాలకే అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల తరువాత జగన్ ఏర్పాటు చేసిన కేబినెట్ పూర్తిగా సామాజిక..ప్రాంతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DrNhU
ముహూర్తం ఫిక్స్.. ఆ ఇద్దరికే జగన్ కేబినెట్లో చోటు..?మోపిదేవి,పిల్లి రాజీనామాలు ఆమోదం
Related Posts:
రైతుల రచ్చపై కేంద్రం సీరియస్- అమిత్షా అత్యవసర భేటీ- కీలక నిర్ణయాలు ?ఇవాళ ఢిల్లీలో రైతుల ఆందోళనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం సీరియస్ అయింది. ముఖ్యంగా ఎర్రకోటపై రిపబ్లిక్ డే రోజు జెండాఎగరవేయడం, ట్రాక్టర్… Read More
రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలున్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజునే తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పలు చోట్ల రైతులు పోలీసులపై… Read More
ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన వారం రోజులకే డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశా… Read More
వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..దివంగత వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తగాదా నడుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదిస్తున్నారని.. … Read More
నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్- ఏకగ్రీవాలకు చెక్ ?ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్ల… Read More
0 comments:
Post a Comment