Monday, July 20, 2020

AndhraPradesh:గవర్నర్ కోటాలో జగన్ ఆప్తులకు ఎమ్మెల్సీ .. మరొకటి ఎవరికి..?

అమరావతి: ఏపీ నుండి ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అనేక తర్జన భర్జనల తరువాత ఇద్దరి పేర్లను అధికారికంగా ఖరారు చేసారు. కంతేటి సత్యానారాయణ రాజు..రత్నాబాయి పదవీ కాలం ముగియటంతో వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి స్థానంలో ఎస్సీ..మైనార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHxXFi

Related Posts:

0 comments:

Post a Comment