Thursday, July 16, 2020

ఓవైపు కరోనా... మరోవైపు బోనాలు.... ఆ విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు...

కరోనా వైరస్ వ్యాప్తితో ఈసారి భాగ్యనగరంలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతివ్వట్లేదు. ఇదే క్రమంలో బోనాల ఘటాల ఊరేగింపు విషయంలో తామేమీ చేయలేమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసింది.అనుమతి కోసం మరోసారి సౌత్ జోన్ డీసీపీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాతబస్తీలో ఉన్న శాలిబండ అక్కన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h6Xrbi

Related Posts:

0 comments:

Post a Comment