అమీర్పేట్ మెట్రో ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. జరిగిన సంఘటనపై ఇంజనీరింగ్ అధికారుల చేత విచారణ జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్రోలో ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమీర్పేట్ మెట్రో ఘటనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kZuw1x
మెట్రో ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్, విచారణకు ఆదేశం
Related Posts:
విషాదం: హాస్టల్లో అగ్నిప్రమాదం, ముగ్గురు బాలికల మృతి, మరొకరికి గాయాలు..చండీగఢ్ పెయింట్ గెస్ట్ హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎలా వ్యాపించాయో తెలియరాలేదు. శనివారం మంటలు ఎగిసిపడటంతో అందులో ఉన్న ముగ్గురు బాలికలు సజీ… Read More
మీర్పేట ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు, మహిళతో తప్పుగా ప్రవర్తించడంతో చర్యలు..పోలీసు.. అంటే రక్షణ కల్పించాలి. కానీ కొందరి వ్యవహార శైలితో మంచిగా పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గల మీర్పేట ఏఎస… Read More
ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ఏపీలో విద్యా శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది ఏపీ సర్కార్ . ముఖ్యంగా ఇంటర్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇ… Read More
Airforce One:ఢిల్లీ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ విమానం ల్యాండింగ్ ఇక్కడే..!జైపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ చేరుకోనున్న ట్రంప్ ఆ తర్వాత… Read More
తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా .. 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీతెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా ఝుళిపిస్తుంది విద్యా శాఖ . తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రోజ… Read More
0 comments:
Post a Comment