అమీర్పేట్ మెట్రో ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. జరిగిన సంఘటనపై ఇంజనీరింగ్ అధికారుల చేత విచారణ జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్రోలో ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమీర్పేట్ మెట్రో ఘటనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kZuw1x
Monday, September 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment