బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శాఖ అధికారిగా ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని వేరే శాఖకు బదిలి చేశారు. కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించకపోవడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kvsG8k
ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !
Related Posts:
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. స… Read More
14 రోజుల తర్వాత చిక్కిన అన్నాడీఎంకే నేత.. అదుపులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా...సాప్ట్వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడ… Read More
చంద్రబాబు, ఆయన బృందానికి పిచ్చి ముదిరింది...! ఎమ్మెల్యే రోజాబాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన… Read More
భారత్లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ ద… Read More
ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ ‘కాశ్మీర్’పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలున్యూయార్క్: తమది ఉగ్రవాద దేశంగా భారత్ ఎప్పుడూ ఆరోపిస్తుందని.. అయితే, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసా… Read More
0 comments:
Post a Comment