ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణం మార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే వారి నిరసన శనివారంతో 200వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38qcPwt
విశాఖ వద్దు-అమరావతి ముద్దు, రాజధాని రైతుల దీక్షకు మద్దతు: సబ్బం హరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Related Posts:
బడ్జెట్ 2021-22: పెట్రోలు మీద రూ. 2.50, డీజిల్ మీద రూ. 4 అగ్రికల్చర్ సెస్.. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 10 ముఖ్యాంశాలు...కరోనావైరస్ మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావటం లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి … Read More
ఓనర్ కాదు రాక్షసీ.. పనిమనిషిపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరింపు.. రూ.10 లక్షలు..?ఆమె ఇంటి ఓనర్.. మహిళే కదా అని అనుకునేరు. జర జాగ్రత్త.. ఎందుకంటే ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఇంటికి పనికి పిలిచి లైంగికదాడి చేసే పెను ప్రమాదం ఉంది. ఖమ్మం… Read More
కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం ..దండోరా వేసి మరీ ఏం చెప్పారంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొదటి దశ నామినేషన్ల పరిశీలన నేటి నుంచి జరుగుతోంది. ఈనెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే … Read More
బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉ… Read More
union budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపువైద్యారోగ్యం, మౌలిక రంగం, సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, ఇన్నోవేషన్ అండ్ ఆర్ ఎండ్ డీ.. అనే ఆరు ప్రాధామ్యాలపై ఈసారి వార్షిక బడ… Read More
0 comments:
Post a Comment