ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణం మార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే వారి నిరసన శనివారంతో 200వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38qcPwt
విశాఖ వద్దు-అమరావతి ముద్దు, రాజధాని రైతుల దీక్షకు మద్దతు: సబ్బం హరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Related Posts:
హుజుర్నగర్ ఉప ఎన్నికకు CPM సై.. కానీ, రిటర్నింగ్ అధికారుల షాక్..!నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీకి జరగబోతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షంతో సై అంటే సై అంటూ కదన రంగంలో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్… Read More
కాలం తిరిగిరాదు! జమ్మూకాశ్మీర్ విభజనను అడ్డుకోలేం: తేల్చేసిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ను విభజించి రెండు కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టి… Read More
పవన్ రాజకీయంగా ఓడినా..అక్కడ మెగా బ్రదర్స్ అంటే : వారిని మించిపోయేలా.. ఈ సీన్ చూస్తే..!ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసారు. గాజువాక తో పాటుగా సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరం ను… Read More
పట్టువదలని విక్రమార్కుడిలా: విక్రమ్ ల్యాండర్ కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నంచంద్రుడిపైకి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గాడి తప్పడంతో నిరాశ కలిగించింది. అయితే విక్రమ్ ల్… Read More
స్పీకర్పై అత్యాచార ఆరోపణలు...! రాజీనామా చేసిన నేపాల్ స్పీకర్లైంగిక వేధింపుల ఆరోపణలతో నేపాల్ స్పికర్ కృష్ణ బహదూర్ మహరా తన పదవికి రాజీనామా చేశారు. మహారా తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివమయకు సమర్పించారు. నేప… Read More
0 comments:
Post a Comment