కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉచిత వంట గ్యాస్, పింఛను తదితర అవసరాలకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.2.76 లక్షల కోట్ల కేటాయింపు మూడు ఆత్మనిర్భర్ ప్యాకేజీలకు రూ.27.1 లక్షల కోట్ల కేటాయింపు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MqrEIP
బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?
Related Posts:
Target Mamata:బెంగాల్ పన్నీర్ సెల్వం ఎవరు..?బీజేపీ నయా స్కెచ్..టైగర్ బోన్లో చిక్కేనా..!!వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేవలం గత నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రానికి మూడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం … Read More
షాక్: కుప్పకూలిన సైనిక విమానం -భారీగా జవాన్ల మృతి -ఉగ్రవాదులపై పోరుకు వస్తుండగా..ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 92 మంది జవాన్లతో వెళుతోన్న సైనిక విమానం సి-130 కుప్పకూలడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవ… Read More
AP-TS జల వివాదంలో ట్విస్ట్ -తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్ :జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీకృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న జల వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రుల పరస్పర ప్రకటనలతో మాటల యుద్ధం మొదల… Read More
కాంగ్రెసే నీకు జీవితం ఇచ్చింది... లేదంటే ఫుట్పాత్పై ఉండేవాడివి.. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ రేవంత్టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ పేరు ప్రస్తా… Read More
భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడుఆఫ్ఘనిస్తాన్లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్ర… Read More
0 comments:
Post a Comment