విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారం వివాదస్పదమైంది. అధికారులతో పేచీ.. ఉచ్చులా తయారయింది. విజయవాడ సబ్ కలెక్టర్ తో జరిగిన వాగ్వాదం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FvARJU
ఎన్నికల టైమ్లో భూవివాదాలు, అధికారులతో గొడవలా?.. టీడీపీ ఎమ్మెల్యేపై బాబు ఆగ్రహం..!
Related Posts:
ఆవ భూముల రగడ .. 500కోట్ల స్కాం అన్న టీడీపీ ..ఆవగింజంత అవినీతి కూడా లేదన్న మంత్రిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి లోని ఆవ భూముల వ్యవహారంలో రగడ కొనసాగుతోంది. ఆ భూముల కొనుగోలులో 500 కోట్ల అవినీతి జరిగిందని టిడిపి విమర్శలు గుప్పిస్తు… Read More
ఏపీలో ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ .. సబ్ కమిటీల ఏర్పాటుఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది .ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస… Read More
భర్త అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నా... విడాకులు ఇప్పించండి... ఓ భార్య విచిత్ర కేసు...భర్త వేధిస్తున్నాడనో... వ్యసనాలకు బానిసయ్యాడనో... కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనో.... ఇలా రకరకాల కారణాలతో భార్యలు విడాకులు కోరే కేసులు చూసుంటాం. కానీ … Read More
రాహుల్ కాకుంటే మరెవరు- వచ్చేవారం తేల్చేయనున్న సీడబ్ల్యూసీ- ఎన్నికలవైపే మొగ్గు....కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభానికి తెరదించేందుకు తుది ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ నడిపించే నేతను ఎంపిక చేసే విషయంలో నేతల నుంచి పెరుగ… Read More
సంచయిత గడువిచ్చి 24 గంటలైనా స్పందించని చంద్రబాబు, నెక్ట్స్ స్టెప్ ఏంటీ, చట్ట ప్రకారం వెళ్తారా..?మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వడం లేదనే అంశం అగ్గిరాజేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కామెంట్లను ట్రస్ట్ చైర్మన్ సంచయిత సీరియస్గా తీసుకున… Read More
0 comments:
Post a Comment