కరోనా కేసులకు సంబంధించి పాజిటివ్ రేటు భయానక స్థాయిలో ఉండటం, రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం తెలంగాణలో ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో 30 మంది ఉద్యోగులు పాజిటివ్ గా తేలారని, సీఎం కేసీఆర్ కూడా కరోనా కాటుకు గురై, గజ్వల్ లోని ఫామ్ హౌజ్ లో చికిత్స పొందుతున్నారంటూ మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRrpb1
కేసీఆర్ కు కరోనా.. విజయశాంతి సంచలనం.. రోజులు దగ్గరపడ్డాయని ఫైర్.. గవర్నర్ కీలక చర్యలు..
Related Posts:
అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వంఅమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగి… Read More
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం..!తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందన్న మంత్రి..!!ఢిల్లీ/హైదరాబాద్: అందరికి ఏదో రోజు ఉన్నట్టు మృగ రాజుకు కూడా ఓరోజు అంటూ ఉంది. అదే అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ దినాన్ని పురస్కరించుకొని పులుల సంరంక్ష… Read More
ఏపీలో మరోసారి ఐపీఎస్ల బదిలీ.. ఈసారి పదకొండు..!అమరావతి : ఏపీలో మరోసారి పలువురు ఐపీఎస్ల బదిలీ జరిగింది. సీనియర్, జూనియర్ హోదా స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ … Read More
దీదీకా బోలో... బెంగాల్లో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్...పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు కొనసాగుతుండంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలర్ట్ అయ్యా… Read More
అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలుహైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పె… Read More
0 comments:
Post a Comment