Monday, July 29, 2019

దీదీకా బోలో... బెంగాల్‌లో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్...

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు కొనసాగుతుండంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలర్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పోగోట్టుకున్న ఓట్లను తిరిగి రాబట్టుకునేందుకు నడుం బిగించారు. రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు బెంగాల్‌ ముఖ్యమంత్రి పదును పెడుతోంది. ఇందులో బాగంగానే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SLHD2Z

Related Posts:

0 comments:

Post a Comment