Monday, July 29, 2019

అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు

హైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి నిర్వహించారు. జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీలకతీతంగా నేతలు తరలివచ్చారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి గాంధీభవన్‌కు జైపాల్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SLHBIp

Related Posts:

0 comments:

Post a Comment