న్యాయస్ధానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరుకునపడ్డారు. కోర్టులే అన్నీ చెప్పేస్తే ఇక ఎమ్మెల్యేలెందుకు, ఎన్నికలెందుకంటూ తాజాగా చిత్తూరు జిల్లాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవ్యవస్దపై బాధ్యతాయుత రాజ్యాంగ పదవిలో ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gv1z4w
స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటిషన్- వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ..
Related Posts:
సినిమా చూసి నిర్ణయం తీసుకోండి మోడీ బయోపిక్పై ఈసీకి సుప్రీం సూచనమోడీ బయోపిక్ రిలీజ్పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సినిమాపై నిషేధాన్ని తొలగించాలంటూ నిర్మాతలు దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. క… Read More
సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్య.. ట్రావెల్బ్యాగ్లో ప్యాక్ చేసిన ప్రియుడు ! ఎందుకో తెలుసా ?హైద్రబాద్ నగరంలో మరో సాఫ్ట్వేర్ మహిళ దారుణ హత్యకు గురైన పోలీసులు చేధించారు. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా లావణ్యను హత… Read More
జెట్ ఎయిర్వేస్కు ఉద్యోగుల సెగ.. 1100 మంది పైలట్లు డ్యూటీ బంద్ముంబయి : జెట్ ఎయిర్వేస్కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడ… Read More
అంబేడ్కర్ విగ్రహం సీరియస్ స్పందించిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్బాబా సాహెబ్ అంబెద్కర్ విగ్రహం ధ్వంసం చిలికి,చిలికి గాలివానగా తయారవుతోంది. అంబేడ్కర్ విగ్రహం డంపింగ్ యార్డ్ కు తరలడంపై రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గిన ప్రభు… Read More
`బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా?` విమాన సిబ్బందికి అనుమతి అడిగిన మహిళమాంఛెస్టర్: `బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా?`.. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళా ప్రయాణికులు వేసిన ఈ ప్రశ్నకు ఎయిర్… Read More
0 comments:
Post a Comment