Tuesday, July 7, 2020

KA Paul: చివరకు కేసీఆర్‌కే కరోనా.! రఘురామ చంపేస్తానని బెదిరింపు

హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి.. విమర్శలు ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ, క్రైస్తవుల మధ్య గొడవపెట్టాలని ఎంపీ రఘురామ చూస్తున్నారని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iFZSDx

0 comments:

Post a Comment