Friday, July 17, 2020

సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట: అప్పటి వరకు చర్యలు వద్దని స్పీకర్‌కు ఆదేశం

జైపూర్: కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్‌కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందంగా ఉండి, ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు: సచిన్ పైలట్‌కు అశోక్ గెహ్లాట్ చురకలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZCJLyT

Related Posts:

0 comments:

Post a Comment